ప్రచార కార్యక్రమలపై నిషేదం : జిల్లా కలేక్తర్
Posted 2026-02-08 12:25:27
0
201
మున్సిపాల్ ఎన్నికల పోలింగ్ ప్రాక్రియాణి పురస్కిరించికొని రాష్ట్రా ఎనికలసంగం నియమావళి అనుసరిస్తు జిల్లా మున్సిపాల్ ఎనికలుజగనున్న.నిజామాబాద్.బోధన్.ఆర్మూర్.భీమ్గల్. పట్టానలో ఈ నేల 9 వా తేది సాయంత్రం 5 గంటల నుండి ప్రచార కార్యక్రమములు నిషేదo అమలుకివస్తుందని జిల్లా ఎనికల అధికారి కలేక్టర్ ఇ లా త్రిపాఠి తేలిప్యారు. ఎనికలు ముగిసెంతవారికి ఆంక్షలు అమలులో ఉంటాయని ఆమె వివరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!
వై.యస్.ఆర్ కాంగ్రెస్...
"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.
జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన...
AMCA PROJECT in Puttaparthi
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.
ఉద్యాన సీమ... ఇది వర్తమానం.
రక్షణ సీమ... ఇది...
మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా...
టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభం.. పోస్టర్ల విడుదల.
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీబీ నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని...