రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
Posted 2026-05-29 11:03:07
0
141
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్లో గని ఉద్యోగులు మరియు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత పరిస్థితులు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు, అభిప్రాయాల మార్పిడి జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొని సంస్థ యొక్క స్ఫూర్తిని, పారదర్శకతని, సమష్టి భావనని ప్రతిబింబించారు,ఈ సందర్భంగా గనిలో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సీఎండీ సత్కరించి, వారి అంకితభావం మరియు సేవలను అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాదులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి.|
హైదరాబాద్ : యూసుఫ్గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట...
మంత్రి కి ఘన స్వాగతం !!
కర్నూలు : పాణ్యం : కోడుమూరు :
నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
ప్రమాదాల్లో ప్రాణదాతలుగా తెలంగాణ పోలీసులు!
డ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తెలంగాణ పోలీసులు ‘గోల్డెన్ అవర్’లో సకాలంలో...
నిజామాబాద్: భారతీయజనతాపార్టీ కార్యకర్తను పరమార్షిన్చినా ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరానికి చెందీన భారతీయజనతాపార్టీ నాయకులు, ధుబ్బా 16 వ డివిజన్ కి చెంధినా కార్పొరేటర్...