పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి

0
89

పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నోటీసును మున్సిపల్ మేనేజర్‌కు అందజేశారు. ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దినసరి పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ముబారక్, ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు మున్న, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:15:52 0 157
Andhra Pradesh
ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్"    (భారత్...
By BOYA MADHU 2026-01-23 11:27:46 0 251
Chandigarh
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...
By Bharat Aawaz 2025-07-17 05:59:21 0 2K
Andhra Pradesh
ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం...
By Benguluri Madhubabu 2026-03-21 07:38:07 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com