మదనపల్లి: ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరిన వైసీపీ నేతలు.

0
29

మదనపల్లి మండలం సీటీఎం నల్లవీర గంగా భవానీ అమ్మవారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, YCP మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మంగళవారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక YCP నాయకుల ఆహ్వానంతో నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 93 ఫిర్యాదులు
కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... డిఐజి, కర్నూలు...
By Hari Krishna 2026-01-19 11:44:38 0 68
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By Pulse 2025-05-24 06:19:07 0 3K
Andhra Pradesh
పుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.
పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై...
By Kothuru Murali 2026-01-20 13:49:52 0 61
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com