కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.

0
31

అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, సంస్కరణలకు బలం చేకూర్చేలా, వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఉందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా బడ్జెట్ రూపొందించారని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ఇది పునాదిగా నిలుస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 37
Bharat Aawaz
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day The power to build a society and the wisdom to guide the future lie with...
By Bharat Aawaz 2025-09-05 07:16:51 0 685
Telangana
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
  మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
By Sadaq Sadaq 2026-01-31 16:09:39 0 165
Telangana
హిందూ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా మారుస్తా: ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM...
By Sidhu Maroju 2025-11-23 07:26:40 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com