పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

0
118

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపినా, ఆలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. స్థానికులు స్మశాన వాటిక సర్వే, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామకంఠం ఆక్రమణల తొలగింపు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 116
Andhra Pradesh
పెదవడ్లమూడి గ్రామంలో 1,75,000 చెక్కు పంపిణీ
*పెద్దవడ్లపూడి గ్రామంలో1,75,000/- రూపాయల ఎల్ ఓ సి చెక్కు పంపిణీ*    *మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-02 12:37:08 0 157
Andhra Pradesh
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-04-05 13:11:41 0 81
Andhra Pradesh
Yekuntadwara Dharshanam
💥వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సమేతంగా మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి...
By Pagadala Venkateswar 2025-12-30 07:59:44 0 198
Maharashtra
Mumbai Metro Line 3: 70% Work Complete – When Will It Open?
Metro Progress: In Mumbai, the capital of Maharashtra, work on Metro Line 3 is 70%...
By Triveni Yarragadda 2025-08-11 14:31:58 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com