పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

0
119

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపినా, ఆలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. స్థానికులు స్మశాన వాటిక సర్వే, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామకంఠం ఆక్రమణల తొలగింపు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
                  మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-08-18 16:31:05 0 562
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ అభివృద్ధిపై కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర...
By John Baji 2025-12-30 01:14:44 0 137
Andhra Pradesh
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-20 15:00:42 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com