వి శాఖ లో లోకా యుక్త

0
385

విశాఖ పట్నం 

జిల్లా పరిషత్  కార్య లయం లో

.లోకా యుక్త కార్య క్రమం 

న కు విశేష స్పందన లభించింది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. తొలి రోజు కావున ప్రజలు అత్య దికంగా హాజరైన తమ సమస్య లను అర్జీ రూపం లో విన్న వించు కొన్నారని లోక యుక్త రజనీ గారు చెప్పారు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లా లైన శ్రీకాకుళం. విజయ నగరం. విశాఖ పట్నం ప్రజలు వినతులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్య లు కేసులు. పెండింగ్ కేసులు వ చ్చా యన్నారు. శుక్రవారం కూడా లోకాయుక్త ఉంటుందని ప్రజలు గమనించా లని . సమస్యలు త్వరగ పరిష్కరిస్తామని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని...
By Pagadala Venkateswar 2026-02-17 05:12:47 0 34
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 176
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
By Hari Krishna 2025-12-15 11:41:52 0 162
Goa
दिवर बेटावरील साप्तकोतेश्वर मंदिर स्थळी “कोटी-तीर्थ मार्ग” योजना
गोआ सरकारेन दिवर बेटावरील #साप्तकोतेश्वर_मंदिर जागेवर नवीन मंदिर आणि स्मारक उभारपाचो निर्णय घेतलो...
By Pooja Patil 2025-09-11 10:56:59 0 149
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 186
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com