తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

0
104

తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ

 

 అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా దారుణంగా కొట్టడాన్ని ఖండిస్తూ సదరు పోలీసుల మీద కఠిన చర్యలు వెంటనే చట్ట ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘము ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రటరీ కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి నాగ బండి రామకృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, రాజవరపు శ్రీనివాసరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, వాకధాని లక్ష్మీనారాయణ, కొత్తపల్లి ఆనంద స్వరూప్, మలవత్ రాము,షేక్ గౌసుద్దీన్, చిలకా హేమంత్, బండ్రపల్లి నవీన్, కారుమంచి సునీల్, భూక్యారామారావు, పినపాటి నరసయ్య,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం...
By Ponnala Srinivasrao 2026-04-04 12:27:46 0 261
Andhra Pradesh
పుంగనూరు రోడ్డు పనులు నెలలుగా నిలిచి దుమ్ముతో ప్రజల ఇక్కట్లు
పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
By Kothuru Murali 2026-04-07 05:41:57 0 161
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-28 10:15:31 0 149
Telangana
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-11-23 15:11:11 0 170
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com