టీడీపీ శ్రేణుల సంబరాలు !!

0
165

కర్నూలు :  నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట విద్యా,ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నియమించిన సందర్భం గా వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ,క ర్నూలు జిల్లా కలెక్టరేట్ సర్కిల్ నందు గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.

       అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్
    రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం   ...
By Ellandula Sandeep 2026-03-05 06:52:08 0 114
Andhra Pradesh
Cow rescued
ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో డ్రైనేజ్ కలువలో పడిపోయిన ఆవును రక్షించేందుకు రాత్రి సమయంలోనే రెస్క్యూ...
By Naveen Kumar 2026-03-06 08:05:36 0 95
Andhra Pradesh
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
By Pagadala Venkateswar 2026-02-03 08:44:19 0 82
Telangana
నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడి
నిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే...
By Sadaq Sadaq 2026-03-28 18:39:26 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com