హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.
Posted 2026-06-12 10:54:42
0
77
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పదేపదే సర్వేలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 102లోని సబ్డివిజన్లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన తమను అనవసరంగా వేధిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రహరీ గోడ తొలగించేందుకు జేసీబీతో వచ్చిన అధికారులు స్థానికుల నిరసనతో వెనుదిరిగారని గుర్తుచేశారు. ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు వాసుదేవ హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"అరైవ్ అలైవ్”తో అల్వాల్లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను...
హెచ్ఎండీఏ కమిషనర్కు వినతులు.|
'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు"
మేడ్చల్ మల్కాజిగిరి...
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*
*_ఇంధన కొరత_*
*_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య"
మేడ్చల్...