ఆయుష్ శాఖ సమా వేశం

0
514

విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్ హాజరైన నా రు సమా వేశానికి ఉత్తరాంధ్ర జోన్ - 1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90 మంది హా జరు ఐ నారు. వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరు కావడానికి డిస్పెన్సర్ లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందుబాటులో రాబోవు తున్నదనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వైద్యుల పై మరియు సిబ్బందిపై చర్యలు ఉంటాయి అన్నా రు. జాతీయ ఆయుష్ మిస్సన్ నిధులు రాష్ట్రంలో ఆసుపత్రి లను అభివృద్ధి చేస్తున్నారు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ డాక్టర్ ఉప సంచా లకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖకు వచ్చినప్పుడు నుండీ మందు ల కు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధికారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్ తది తరులు  హాజరై నారు

Search
Categories
Read More
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 124
Andhra Pradesh
నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు...
By Boya Dasthagiri 2026-04-02 11:14:35 0 175
Telangana
బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు...
By Ponnala Srinivasrao 2026-03-25 06:08:53 0 117
Telangana
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...
By Sidhu Maroju 2026-02-05 13:24:25 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com