ఆయుష్ శాఖ సమా వేశం

0
457

విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్ హాజరైన నా రు సమా వేశానికి ఉత్తరాంధ్ర జోన్ - 1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90 మంది హా జరు ఐ నారు. వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరు కావడానికి డిస్పెన్సర్ లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందుబాటులో రాబోవు తున్నదనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వైద్యుల పై మరియు సిబ్బందిపై చర్యలు ఉంటాయి అన్నా రు. జాతీయ ఆయుష్ మిస్సన్ నిధులు రాష్ట్రంలో ఆసుపత్రి లను అభివృద్ధి చేస్తున్నారు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ డాక్టర్ ఉప సంచా లకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖకు వచ్చినప్పుడు నుండీ మందు ల కు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధికారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్ తది తరులు  హాజరై నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 92
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 125
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com