ఆయుష్ శాఖ సమా వేశం

0
538

విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్ హాజరైన నా రు సమా వేశానికి ఉత్తరాంధ్ర జోన్ - 1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90 మంది హా జరు ఐ నారు. వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరు కావడానికి డిస్పెన్సర్ లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందుబాటులో రాబోవు తున్నదనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వైద్యుల పై మరియు సిబ్బందిపై చర్యలు ఉంటాయి అన్నా రు. జాతీయ ఆయుష్ మిస్సన్ నిధులు రాష్ట్రంలో ఆసుపత్రి లను అభివృద్ధి చేస్తున్నారు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ డాక్టర్ ఉప సంచా లకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖకు వచ్చినప్పుడు నుండీ మందు ల కు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధికారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్ తది తరులు  హాజరై నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున...
By Pagadala Venkateswar 2026-03-27 04:01:07 0 169
Andhra Pradesh
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
By Kothuru Murali 2026-04-16 17:18:55 0 80
Telangana
భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు
తొలగుతున్న ముసుగులు భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత,...
By Ponnala Srinivasrao 2026-05-13 23:36:33 0 46
Andhra Pradesh
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి.
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి 27-04-2026 Mon 17:13 |...
By Pagadala Venkateswar 2026-04-28 05:53:59 0 68
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com