పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్

0
66

పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్ 

 

టీడీపీలో కార్యకర్తలే అధినేత.. పార్టీలో యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది 

 

పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తోంది

 

అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది  

 

పార్టీలో మహిళలను గౌరవించాలి - కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటోంది 

 

అన్నదాతకు కష్టం వస్తే వారి ముందు ఉండాలి 

 

పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం 

 

83 శాతం మంది కొత్తవారికి పార్లమెంట్ కమిటీల్లో తొలిసారి చోటు కల్పించాం 

 

పార్టీనే అందరికీ అధినాయకత్వం 

 

సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులం 

 

అంజిరెడ్డి, మంజులా, తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి 

 

మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదు 

 

సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు 

 

ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు 

 

చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది 

 

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి 

 

గ్రామపార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో స్థాయికి వచ్చేలా సంస్కరణలు చేపట్టా

 

కింద నుంచి పైస్థాయి వరకు యువతకు పార్టీలో ప్రాధాన్యం అవసరం  

 

జనాభా దామాషా ప్రకారం పదవుల్లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం 

 

మహిళలకు 33శాతం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాలోకేష్

Search
Categories
Read More
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 658
Andhra Pradesh
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
By Hari Krishna 2026-01-24 07:44:17 0 151
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
Andhra Pradesh
గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజి ఇంచార్జ్ ఎస్పి
కర్నూలు : కర్నూలు సిటీ :  గోనెగండ్ల  సర్కిల్ కార్యాలయాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన...
By Hari Krishna 2026-01-20 15:03:55 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com