అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో నోటీసులు.

0
81

పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గురువారం పీకేఎం ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడుపల్లి మండలంలోని అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో విడత నోటీసులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లపై చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే...
By Hari Krishna 2025-12-15 03:37:02 0 327
Andhra Pradesh
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....
By Boiena Rajesh 2026-02-27 02:11:53 0 174
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:36 0 167
Telangana
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-04-30 16:31:02 0 466
Andhra Pradesh
మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రామనగర్‌లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి,...
By Pagadala Venkateswar 2026-06-20 13:22:43 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com