పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.

0
122

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు సోమవారం ఉత్తమ సేవా పురస్కారం లభించింది. మదనపల్లిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ చేతులమీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణు నారాయణతో పాటు పలువురు సిబ్బంది ఏఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ...
By Pinnehasan Odela 2025-12-21 07:20:16 0 250
Andhra Pradesh
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...
By Pagadala Venkateswar 2026-04-02 05:50:44 0 56
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com