దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
Posted 2026-01-25 12:44:26
0
181
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, ఓటు వేయడం ద్వారా దేశ భవిష్యత్తును మార్చగల శక్తి యువతకు ఉందని అన్నారు. కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేసిన ఆయన, ఓటర్ కార్డు పొందడం ద్వారా యువకులు తమ పౌరసత్వ హక్కులను పరిరక్షించుకోవచ్చని, సమాజానికి తమ వంతు సేవ చేయవచ్చని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం...
ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు
ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ...
Smart Policing: Modernizing the Assam Police Force
The Assam Police force is undergoing a major structural and technological revolution, driving a...
AI Cameras and Drones Make Karnataka Roads Safer Every Day
Karnataka Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...