ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు

0
153

ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ రాచపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీ వల్ల తమ బోర్లు ఎండిపోతున్నాయని సాగునీరు తాగునీరు లేకుండా పోతున్నాయని పెద్దబలిజ పల్లి గ్రామస్తులు సుమారు 500 మంది రైతులు ఇసుక క్వారీని అడ్డుకున్నారు ఇసుక క్వారీ 500 మీటర్లు పరిమిషన్ ఇస్తే ఐదు కిలోమీటర్లు తవ్వి వేశారని రైతులు వాపోయారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ACBవలకు చిక్కిన రవాణా శాఖ తిమింగళం ఆస్తి విలువ 250 కోట్లు
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు   ఏసీబీ వలకు చిక్కిన...
By Rajini Kumari 2025-12-24 10:35:09 0 152
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:06:36 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com