పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి

0
257

పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి

 

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత 

 

భారత్ అవాజ్ డిసెంబర్ 23:-

 

నారాయణ పేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం ధమగన్ పూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 29.40 క్వింటల్ల బియ్యన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి ఆనంద్ తెలిపారు.బలిజ వీరేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్న శశిదర్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిపారు.పట్టుబడిన బియ్యన్ని సిజ్ చేసి నాగిరెడ్డి పల్లి డీలర్ లలిత షాప్ నెంబర్ 4605005 అప్పగించి రసీదు పొందినట్లు తెలిపారు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన తరలించిన క్రిమినల్ కేసులు తప్పవని సివిల్ సప్లై అధికారి ఆనంద్ హెచ్చరించారు.రేషన్ బియ్యం నిల్వ చేసిన శశిధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

#సూర్య మోహన్ #భారత్ అవాజ్ #

Search
Categories
Read More
Andhra Pradesh
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు నోటీసులు...
By Pagadala Venkateswar 2026-02-13 06:51:44 0 19
Andhra Pradesh
కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సిపిఐ మహాసభను ఘనంగా
మహాసభ జెండాను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు,, బి కృష్ణ...
By mahaboob basha 2025-06-13 11:55:32 0 1K
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com