మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.

0
122

మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది స్పందించారు. శిశువును జిల్లా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. సంబంధిత తల్లిదండ్రులు తగిన ఆధారాలతో నెల రోజుల్లోగా హాజరుకాకపోతే, ఆ శిశువును అనాధగా ప్రకటిస్తామని శిశు సంక్షేమ శాఖ శుక్రవారం ప్రకటించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన...
By Benguluri Madhubabu 2026-05-08 12:59:24 0 100
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 112
Andhra Pradesh
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026  ...
By Pagadala Venkateswar 2026-01-13 06:55:07 0 272
Andhra Pradesh
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-22 10:36:06 0 137
Telangana
బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|
హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో...
By Sidhu Maroju 2025-11-01 18:49:58 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com