కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
Posted 2026-07-15 13:10:09
0
49
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
సుమారు రూ.3,478 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సవితమ్మ గారు, శ్రీ టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బీటెక్ రవి గారు, ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, కడప జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ భూపేష్ రెడ్డి గారు, అధికారులు, దాల్మియా సిమెంట్ సంస్థ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NGT Crackdown: Strict Fines for Dumping Garbage on Indian Beaches
Following a recent directive, the National Green Tribunal (NGT) has ordered state authorities to...
పుంగునూరు మండలంలో అగ్నిప్రమాదం మురళి
గురువారం పుంగనూరు మండలం, ఆరేడిగుంట పంచాయతీ కురపల్లి గ్రామ సమీపంలో మామిడి, నీలగిరి తోటలో...
Working Capital Can Make or Break Your Business
Working capital is the lifeblood of every business, ensuring smooth day-to-day operations by...
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
మాచ్ ఆరో తారీకు నుంచి 8వ తారీకు వరకు 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభాభిషేకం పటిష్ట ఏర్పాట్లు
*ప్రచురణార్థం* *24-02-2026*
*భక్తి వైభవం, వైదిక ఘనతలతో కుంభాభిషేకం*
...