మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.

0
102

మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులకు అవసరమైన జనరల్ ఫండ్ తీసుకురావడంలో విఫలమయ్యారని ప్రభుత్వాన్ని నిందిస్తూ, ఈ నెలలో రూ. 4 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!
కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు...
By Hari Krishna 2025-12-16 01:30:34 0 208
Andhra Pradesh
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:43:05 0 91
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com