CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.

0
114

AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), వ్యవసాయ రంగాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమీక్షలో పయ్యావుల, కొండపల్లితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల...
By Veeresh Kumar 2026-03-27 15:05:14 0 262
Telangana
భగీరథ్ అరెస్ట్ అవుతారా? రేపు కీలక తీర్పు?
బాదితురాలు 2021లో రాప్స్ ఫిర్యాదు చేసింది, అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు అని బండి భగీరథ్ లాయర్...
By Ponnala Srinivasrao 2026-05-15 03:31:47 0 70
Telangana
7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ...
By Krishna Balina 2026-05-06 09:07:27 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com