ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్

0
102

*Davos day-4*

 

*For scrolls*

 

*దావోస్:*

 

*ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ*

 

• ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖరన్

 

• ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అన్న ముఖ్యమంత్రి

 

• ఏపీనీ బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్ లో అంచనా చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయ పడిన ముఖ్యమంత్రి

 

• 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పిన సీఎం

 

• మూడు రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఎఐ,అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్ర సాధిస్తున్న విజయాలు వివరించామన్న సీఎం

 

• గతంతో పోలేస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న ముఖ్యమంత్రి 

 

• యువశక్తి, సమర్థ నాయకత్వం,పాలసీల కారణంగా నేడు ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన సీఎం

 

• వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను పంచుకున్న టాటా సన్స్ చైర్మన్ 

 

• విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ

 

• రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ , టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చెప్పిన చంద్రశేఖరన్

 

• రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరిన సీఎం

 

• రాష్ట్రంలో మూడు స్పొర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని కోరిన సీఎం

 

• రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి 

 

•అన్నిటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామన్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Youth Unite for Harmony and Growth |
Three major youth organizations in Arunachal Pradesh have united to promote communal harmony and...
By Pooja Patil 2025-09-15 06:41:34 0 172
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 167
Andhra Pradesh
మహిళా పరిశ్రమకు వ్యక్తుల ఎం ఓ యు
Ratan Tata Innovation Hub , ఎనికేపాడు విజయవాడ ALEAP WEKART 2026లో పాల్గొన్న RTIH – మహిళా...
By Rajini Kumari 2026-03-26 13:41:48 0 103
Andhra Pradesh
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...
By Pagadala Venkateswar 2026-02-14 06:47:57 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com