గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.

0
184

గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గం 56వ డివిజన్ మోతిలాల్ నగర్ నందు రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు శంకుస్థాపన చేశారు.  

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గారు స్పందిస్తూ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గడపలోనూ సంతోషాలు కనిపిస్తున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లతో ప్రజలకు అందిస్తూ స్వర్ణాంధ్ర సాధన కోసం కృషి చేస్తున్నామని, ప్రజలు సంక్రాంతి సంబరాలను ఎంత సంతోషంగా చేసుకున్నారో చూస్తేనే అర్థమవుతుందని, గత ప్రభుత్వంలో గొప్పగొప్ప కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన దుర్మార్గపు పాలన జగన్ ప్రభుత్వానిదైతే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గారికే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను అని తెలిపిన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.

ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిల గారు #ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_తెలుగు_మహిళ_సెక్రటరీ_గుడిపల్లి_వాణి  

మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం...
By Boiena Rajesh 2026-04-17 13:26:03 0 114
Bharat Aawaz
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day The power to build a society and the wisdom to guide the future lie with...
By Bharat Aawaz 2025-09-05 07:16:51 0 852
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 333
Telangana
కొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  పేట్‌బషీర్ బాగ్, కొంపల్లి వద్ద "వజ్రా టీవీఎస్‌...
By Sidhu Maroju 2025-08-14 09:52:27 0 677
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com