విజయవాడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

0
163

...పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్.....పౌర హక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అరెస్ట్ చేయడం రాజ్యాంగం కల్పించిన బావ ప్రకటన స్వేచ్చాను హరించడమే అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్ర శేఖర్ అన్నారు,పౌరా హక్కుల సంఘం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పౌరా హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విచ్చిన్నం చేయడానికి అరెస్ట్ చేసారన్నారు.ఫ్లెక్సీ లో ముద్రించన రాజకీయ కార్తున్ పేరు తో దేశద్రోహం కేసు పెట్టడం అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించన ప్రాథమిక హక్కుల ఉల్లంగాన అని విమర్శించినారు.ఇంకా రౌండ్ కాన్ఫరెన్స్ లో వివిధ ప్రజాస్వామిక సంఘాల నాయకులు పాల్గున్నారు, వారు మాట్లాడుతూ కేంద్రం అధికారంలో వున్నా బీజేపీ ప్రభుత్వం, దేశం లౌకిక స్ఫూర్తికీవిరుద్ధంగా పరిపాలన చేస్తుందని, రాజ్యాంగం లో వున్నా, రాజ్యాంగం కల్పించిన నియమాలు, హక్కుల ఉల్లంగానా చేస్తుందని పేర్కున్నారు, అదేవిధంగా మత ఉన్మాదన్ని ప్రేరేపస్తున్నారు, ప్రశ్నించే వారిని, క్రూరంగా అణచి వేస్తున్నారు, మొత్తం రాజ్యాంగ సమస్తలని తమ గుప్పెట్లు పెట్టకున్నారు, మన రాష్ట్రా ప్రభుత్వం కిలు బొమ్మలాగా వ్యవహారిస్తుందన్నారు తక్షణమే క్రాంతి చైతన్య మీద పెట్టిన కేసు ఉపసంహారించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. టీ. ఆంజనేయులు, ఇఫ్ట్ రాష్ట్ర బాద్యులు. కె. పోలారి, సిపిఐ నగర సహాయ కార్య దర్శి. విరభద్ర రావ్, కులానిర్ములాన పోరాట రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కార్య దర్శి కొండారెడ్డి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాషా, పిడిఎమ్ రాష్ట్ర బాద్యుడు యు. వెంకటేశ్వర్లు, అమరుల బంధుమిత్రు సంఘం అధ్యక్షులు అంజమ్మ, విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, కవి జర్నలిస్ట్ బంగారం. విల్సన్, ఫోన్ పి డి యస్ యు కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గున్నారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal–Uttarakhand Border Standoff Ends Peacefully
A standoff involving a group of Nihangs and authorities at the Himachal Pradesh–Uttarakhand...
By Navya Sree 2026-06-26 09:11:04 0 94
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 10:59:24 0 132
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 147
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న...
By Kothuru Murali 2026-02-03 05:13:55 0 176
Andhra Pradesh
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి
మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు...
By Karapati Gopi 2025-12-29 04:59:39 0 389
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com