ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు

0
125

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం సమీక్షించారు.హైదరాబాదు నుండి లక్షకి పైగా వాహనాలు విజయవాడ వైపు వచ్చినట్లు అంచనా,ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా వాహనాలు తిరుగు ప్రయాణం అయ్యాయని ఆమె తెలిపారు.ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి చర్యలు చేపట్టామని తెలిపారు.ఇబ్రహీంపట్నం వద్ద నాలుగు లైన్లుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ బ్రిడ్జిల కారణంగా కేవలం రెండు లైన్లు గా వెళ్ళటంతో రింగ్ సెంటర్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్ కంట్రోల్ చేసామని తెలిపారు.అందరూ క్షేమంగా ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలు జాకెట్లు
చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును...
By Kothuru Murali 2025-12-24 04:41:23 0 150
Andhra Pradesh
నిమ్మనపల్లి: రెండు బైకులు ఎదురెదురు ఢీ.. వృద్ధుడికి గాయాలు.
శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు...
By Pagadala Venkateswar 2026-02-07 07:03:06 0 94
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
By Chennaiah Kati 2026-02-28 03:44:50 0 161
Telangana
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి...
By Pinnehasan Odela 2026-01-10 13:11:30 0 160
Andhra Pradesh
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు...
By John Baji 2026-01-01 01:59:00 0 169
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com