గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
Posted 2026-01-26 08:40:02
0
136
కర్నూలు సిటీ : పాణ్యం
కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యo నియోజకవర్గo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.
ఈ కార్యక్రమం లో ఏపి విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ గారి ఆధ్వర్యం లో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన ఈ పాఠశాల విద్యార్థిలకు మొదటి బహుమతి రూ 10,000 లు, రెండవ బహుమతి రూ 8,000 లు,మూడవ బహుమతి రూ 5,000 లు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు...
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.
మల్కాజ్ గిరి కార్పొరేటర్...
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...