ప్రతి రోజూ ఉచిత భోజనం
Posted 2026-01-17 08:16:26
0
543
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకలి గొన్న వారికి ఉచిత భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. వారు భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి యందు వున్న శ్రీ సాయిబాబా పేరు మీద మేము దైవత్మ. అన్నదానం. ఆరోగ్యం. చదువులు. ఆశ్రమ. వంటి సేవలు. గోపాల పట్నం చంద్రా కొలనీ లో అనాధులకు. దిక్కు లేని వారికి ఆశ్రమ నిర్వ హిస్తు మరియు యం. వి. పి కాలనిలో ఆసుపత్రి స్థాపించి అందులో ఉచితంగా రో గులకు . రక్త పరీక్షలు. వివిధ జబ్బులకు చికిత్స చేసి మందులు ప్రతిరోజూ ఇస్తూ న్నా మని. విశాఖలో ప్రజలు. పొరుగు జిల్లాల ప్రజలు మా సేవలు విని యో గించు కొంటున్నా రని చెప్పారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు "చలో బస్...
మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ
చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా...
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!
కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్...
రేషన్ షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అమరావతి రోడ్డులో ఉన్న 44వ డివిజన్లో ఉన్న రేషన్ దుకాణాన్ని...