పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ

0
85

అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లెలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు నివేదిక అందింది. దీంతో ఫారంలోని కోళ్లను అధికారులు పూడ్చివేస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో వ్యాధి విస్తరణపై పశువైద్య శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుణశేఖర్ భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి. .

 

Search
Categories
Read More
Andhra Pradesh
తాగునీటి ఎద్దడీ ఏర్పడకుండా గా ముందస్తు చర్యలు : మునిసిపల్ కమిషనర్
కర్నూలు :  తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు• నగరపాలక సంస్థ అధికారి...
By Hari Krishna 2026-01-17 14:28:52 0 107
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !!
కర్నూలు : **  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)...
By Hari Krishna 2025-12-22 11:21:04 0 160
Andhra Pradesh
Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు...
By Pagadala Venkateswar 2026-01-19 10:18:44 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com