అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్

0
280

అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్ 

అమెరికాలోని కాన్సాస్‌ స్టేట్‌ సెనేట్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్‌ ప్రసంగించారు. భారత్‌–అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

Search
Categories
Read More
Manipur
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary The...
By Bharat Aawaz 2025-07-17 07:05:55 0 1K
Andhra Pradesh
డి.గదబవలస-పణుకువలస రోడ్డు మధ్యన విరిగిపడిన భారీ చెట్టు
భారీ గాలులకు తెర్లాం మండలంలోని డి. గదబవలస పణుకువలస గ్రామాల మధ్య ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా...
By Boiena Rajesh 2026-04-07 04:57:58 0 158
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 123
Andhra Pradesh
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి !!
కర్నూలు :  కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్...
By Hari Krishna 2025-12-28 08:46:52 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com