రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|

0
93

హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్ర భారతిలో ఈశ్వరీ బాయి 107 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్,  రాష్ట్ర శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాదరావు, మాజీ మంత్రి ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్  గీతారెడ్డి, ఈశ్వరీ బాయి స్మారక అవార్డు గ్రహీత, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి, ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, TGIIC ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగీత , నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజల తో కలసి పాల్గొని బాలికా విద్య, బాలికల హక్కుల కోసం పోరాడిన వీరవనిత ఈశ్వరీ బాయి  మహిళా లోకానికి, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణ
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున...
By Vadla Egonda 2025-07-05 01:51:13 0 1K
Telangana
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
      సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
By Sidhu Maroju 2025-12-05 13:31:32 0 102
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 38
Assam
Heavy Rains Trigger Flooding in Assam, Rescue Ops Underway |
Continuous heavy rainfall has caused significant flooding in Assam, impacting Guwahati, Golaghat,...
By Pooja Patil 2025-09-16 10:02:34 0 369
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com