సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి

0
71

వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెకు చెందిన గుర్రప్ప (55) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధ వారం చికిత్స కోసం సోమల మండలానికి వచ్చారు. బస్టాం డులో టీ తాగేందుకు వెళ్తూ కిందపడి మృతి చెందారు. కుటుం బ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు

Search
Categories
Read More
Telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్:  పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన...
By Sidhu Maroju 2025-10-17 10:55:29 0 175
Andhra Pradesh
మామను రాయితో కొట్టి చంపిన అల్లుడు
పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి...
By Kothuru Murali 2026-01-05 12:48:33 0 81
Andhra Pradesh
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
By Pagadala Venkateswar 2026-01-06 07:35:25 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com