సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
Posted 2026-01-15 07:17:41
0
186
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెకు చెందిన గుర్రప్ప (55) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధ వారం చికిత్స కోసం సోమల మండలానికి వచ్చారు. బస్టాం డులో టీ తాగేందుకు వెళ్తూ కిందపడి మృతి చెందారు. కుటుం బ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
Legal Services That Protect Your Business Interests
Professional legal services help businesses stay compliant with laws, manage documentation, and...
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో...
Heavy Rain Impacts Char Dham Tourism Economy
Heavy rainfall and weather alerts have disrupted the Char Dham Yatra, affecting travel across key...