విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి

0
166

విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..                  

 

 

పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ఉదయం చిట్టినగర్ లోని విజయ పాల డైరీ ను సందర్శించారు..l

మిల్క్ ప్రాజెక్ట్ లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. అక్కడ గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్, కాకాని వెంకటరత్నం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంటును సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు, పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంటును ఆయన క్షున్నంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంటుని కూడా సందర్శించినట్లు తెలిపారు. 

ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు బాగున్నాయని, అయితే ప్లాంటు ను మరింత ఆధునీకరించాలని ఆయన యాజమాన్యానిక్కి సూచించారు.. 

అనంతరం విజయ డైరీ చైర్మన్ జలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల కుటుంబాలతో నడుపుతున్న విజయ డైరీ తరపున ఆయన రాష్ట్ర ప్రజలకు నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమ ప్లాంట్ ను సందర్శించారని పలు సూచనలు కూడా అందించారని వాటిని తాము అమలు పరుస్తామని తెలిపారు.... కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రెడ్డిపల్లి రాజు, మరియు డైరీ సిబ్బంది పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.
పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ రాయలసీమ నుంచి కోస్తాకు మెరుగైన...
By Pagadala Venkateswar 2026-01-29 07:23:20 0 121
Telangana
మిస్టరీ డెత్ .... యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-16 05:25:21 0 60
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 150
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 127
Telangana
మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్...
By Sidhu Maroju 2026-03-09 09:00:32 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com