చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
Posted 2026-01-14 12:39:55
0
186
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు
భోగి పర్వదిన వేడుకల్లో
ఎంతో ఉల్లాసంగా చిన్నారులు పెద్దలు విజయవాడ వన్ టౌన్ లో పోతిన వెంకట మహేష్ నిర్వహించిన పర్వదిన వేడుకలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఒకరికి ఒకరు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి సీనియర్ పాత్రికేయులు బాయన శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33)...
Tribal Welfare and Conservation Stay a Key Focus
The Andaman & Nicobar Islands continue to prioritize the welfare and conservation of their...
Delhi-NCR Advances Renewable Energy and Sustainability
Delhi-NCR is accelerating its transition toward renewable energy and sustainable urban...
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత...
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్డీపీ ఆధారిత హైబ్రీడ్...