దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
Posted 2026-01-11 09:44:11
0
152
గుంటూరు
*దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*
*జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్*
తాడేపల్లి నులకపేట లో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన పిర్యాది మేరకు తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారూ...
దర్యాప్తులో విజయవాడ కు చెందిన రౌడీ షట్టర్ షేక్ హుసేను 28 నీ అరెస్ట్ చెయ్యడం జరిగింది...
ఈ దర్యాప్తులో హుస్సేన్ దగ్గరనుండి 4.79 లక్షల బంగారం 4.32,000 నగదుని స్వాధీన పరుచుకున్నాం...
హుస్సేన్ పై ఇదివరకే తాడేపల్లి పోలీసు స్టేషన్ లో రౌడీ షీట్ తో పాటు పలు దొంగతనాలలో జైలు కి వెళ్లివచ్చాడు...
వరుస దొంగతనాలు కు పాల్పడితే నేరస్తులపై పిడి యాక్ట్ ఉపయోగిస్తాము...
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు...
కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?
కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న...
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్...