పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

0
98

పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్ లక్ష్మీకాంత్ తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవాలు 23న అంకురార్పణతో మొదలై మార్చి 4 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా స్వామివారు వివిధ వాహనాలలో భక్తులకు దర్శనమిస్తారు, # కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె...
By Pagadala Venkateswar 2026-01-15 07:17:41 0 116
BMA
Citizen Rights
Bharat Citizen Rights Council (BCRC) The Citizen Rights Council (CRC) stands as a dedicated...
By Citizen Rights Council 2025-05-19 10:16:52 0 4K
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com