బోయకొండ ఆలయ అధికారులపై ఫిర్యాదు

0
54

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి శనివారం విచారణ జరిగింది. కొండపై ప్రస్తుత ఈవో ఏకాంబరం అవినీతి పనులు చేస్తున్నారంటూ రాష్ట్ర పాల ఏకిరిల చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కాణిపాకం ఈవో పెంచల కిషోర్ విచారణ అధికారిగా బోయకొండకు వచ్చి, తొలుత ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావును, అనంతరం ఈవో ఏకాంబరంను విచారించారు. అనంతరం కొండ కింద బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారి కిషోర్ ను కోరారు#కొత్తూరుమురళి.

Search
Categories
Read More
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Andhra Pradesh
రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే !! కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్ నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గ పరిధి లోని  కొత్తకోట...
By Hari Krishna 2026-02-03 12:34:36 0 89
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 44
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్   ...
By Rajini Kumari 2026-01-21 15:01:40 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com