ప్రాణాంతకంగా మారుతున్న నిషేధిత చైనా మాంజ.|

0
143

 

హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం పునరావృతం కావడం విచారణ కరం. 

అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్ మీద తన ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా, ఒక వ్యక్తి మెడకు బలంగా తగిలిన చైనా మాంజా.

దీంతో అతని గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 

మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు.

ఈ మాంజాను ఎవరైనా విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
By Sidhu Maroju 2025-08-02 15:23:28 0 745
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 116
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com