నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |

0
96

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో నివసించే సుబ్బారావు, అమర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర రాయగడ్  ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తరలిస్తూ జగద్గిరిగుట్ట పైన ఉన్న చుట్టు పక్కల బస్తీలకు అనగా, షిరిడిహిల్స్, రాజీవ్ గృహకల్ప, కోన మహాలక్ష్మి నగర్, తులసి నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, జగద్గిరి నగర్, శ్రీనివాస్ నగర్, గాజులరామారం, చుట్టుపక్కల బస్తీలకు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని  వారినుండి సుమారు 1.3 kg ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిందితులను జైలుకు తరలించారు. 

#sidhumaroju 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు
శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి...
By Kothuru Murali 2026-01-31 16:06:07 0 44
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 111
Andhra Pradesh
రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది....
By Pagadala Venkateswar 2026-02-17 07:14:22 0 32
Andhra Pradesh
బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:32:01 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com