నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |

0
183

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో నివసించే సుబ్బారావు, అమర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర రాయగడ్  ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తరలిస్తూ జగద్గిరిగుట్ట పైన ఉన్న చుట్టు పక్కల బస్తీలకు అనగా, షిరిడిహిల్స్, రాజీవ్ గృహకల్ప, కోన మహాలక్ష్మి నగర్, తులసి నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, జగద్గిరి నగర్, శ్రీనివాస్ నగర్, గాజులరామారం, చుట్టుపక్కల బస్తీలకు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని  వారినుండి సుమారు 1.3 kg ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిందితులను జైలుకు తరలించారు. 

#sidhumaroju 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
By Kothuru Murali 2026-01-09 12:49:15 0 137
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 269
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 902
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com