నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి

0
72

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమల మండలంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని, వేగం కన్నా ప్రాణమే మిన్న అని గుర్తుంచుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”   పెద్దారవీడు మండలం...
By Chennaiah Kati 2026-01-15 07:10:10 0 143
Andhra Pradesh
ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు
కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో...
By Hari Krishna 2025-12-14 03:55:34 0 196
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 502
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com