నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి

0
149

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమల మండలంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని, వేగం కన్నా ప్రాణమే మిన్న అని గుర్తుంచుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.
మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ...
By Pagadala Venkateswar 2026-02-10 04:22:38 0 115
Telangana
బ్రేకింగ్ న్యూస్
    రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు   #sidhumaroju  Alwal 
By Sidhu Maroju 2026-03-27 17:04:16 0 113
Karnataka
CM Siddaramaiah Raises Alarm Over Electoral Fraud |
Karnataka CM Siddaramaiah has raised concerns over electoral fraud, citing allegations of...
By Pooja Patil 2025-09-16 07:19:56 0 503
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com