నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి

0
186

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమల మండలంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని, వేగం కన్నా ప్రాణమే మిన్న అని గుర్తుంచుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|
"జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-26 13:09:46 0 84
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 303
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 188
Telangana
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన SIR శిక్షణ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి శ్రీ మహేష్ గారు, DCC అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, నగర...
By Sadaq Sadaq 2026-06-10 16:31:27 0 146
SURAKSHA
AP పోలీసులు వృద్ధులకు సహాయం, మార్గదర్శనం
ఈరోజు AP పోలీసులు రాజమండ్రి మార్కెట్ వద్ద దారి తప్పిన 80 ఏళ్ల వృద్ధురాలిని గుర్తించి, ఆధార్...
By Kalaga Sailaja 2026-07-06 06:04:58 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com