మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం

0
162

మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం తెట్టులో అత్తగారింట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి, రాత్రి దేవలంపల్లికి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 130
Andhra Pradesh
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు : బి.ఇ.ఎం.ఎల్ (BEML) లో మేనేజర్లుభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని...
By Hari Krishna 2025-12-23 04:55:47 0 138
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస     *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*...
By Rajini Kumari 2025-12-30 10:40:15 0 189
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com