నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.

0
116

నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు బుధవారం 12 మందిపై కేసు నమోదు చేశారు. నారాయణ, రవిబాబు వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు, ఒక వర్గం నుంచి ఐదుగురిపై, మరో వర్గం నుంచి ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి 8 చెక్కులు మంజూరు
కాకినాడలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 8...
By Ratna Sekhar 2026-02-19 20:12:10 0 658
Andhra Pradesh
చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-05-15 15:40:51 0 41
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 304
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com