కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ !!

0
106

కర్నూలు : కర్నూలు సిటీ :

కర్నూలు లోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఫుడ్  కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఎండెల గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను కలిసి పుష్పగుచ్చం అందచేసిన సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఎం.రాజా రఘువీర్,ఐసిడిఎస్ పిడి విజయ,  లీగల్ మెట్రాలజీ శ్రీరాముడు, సివిల్ సప్లైస్ డిఎం ఎన్.వెంకట రాముడు,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రాధిక, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.సురేష్ , మైనార్టీ వెల్ఫేర్ అధికారి పర్వీన్, డిసిఓ శ్రీదేవి, కర్నూల్ అర్బన్ తహసిల్దార్ రవికుమార్.*

Search
Categories
Read More
Andhra Pradesh
తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్...
By Rajini Kumari 2026-01-22 12:01:55 0 79
Andhra Pradesh
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే...
By mahaboob basha 2025-07-07 14:00:33 0 1K
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 281
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com