ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర::

0
175

కర్నూలు : కర్నూలు జిల్లా :

ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర చేపట్టారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర.. యువగళం పాదయాత్ర ముగిసిన పైలాన్ వరకు సాగింది.
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పైలాన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్, అశోక్, ఆనందారెడ్డి, కుంకునూరు, వీరేష్, దస్తగిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు...
By Pagadala Venkateswar 2026-04-28 05:45:46 0 100
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ :  అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-20 12:18:00 0 141
Andhra Pradesh
దేవాలయాలపై దాడులు చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు.
మంగళవారం, మదనపల్లిలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-05-06 06:51:17 0 66
Andhra Pradesh
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర...
By Pagadala Venkateswar 2026-04-23 03:45:16 0 68
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:20:52 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com