స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|

0
124

హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని నార్త్ జోన్ డిసిపి సాధన రష్మి పెరుమాల్ IPS, ముఖ్య అతిథిగా విచ్చేసి స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

 విద్యార్థులు మరియు నిర్వాహకులతో కలిసి డిసిపి కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో గోపాలపురం డివిజన్ ఏసిపి p. సుబ్బయ్య తో పాటు మారేడుపల్లి పిఎస్, ఎస్ హెచ్ ఓ నోముల వెంకటేష్, డిఐ. శ్రీశైలంనాయక్, ఎస్సై తిరుపతి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

డా.పి. హనుమంతరావు సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో 284 మంది విద్యార్థులు (180 మంది మూగ మరియూ చెవిటి వారు, 104మంది మానసిక వికలాంగులు) పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమం హైదరాబాద్ పోలీసుల మానవీయ, స్నేహపూర్వక దృక్పధాన్ని ప్రతిబింబించింది.

#sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:22:16 0 352
Telangana
బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం. బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం –...
By Sidhu Maroju 2025-08-05 16:19:28 0 727
Andhra Pradesh
తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ
02.04.2026 తాడేపల్లి   వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,...
By Rajini Kumari 2026-04-02 16:06:02 0 79
Andhra Pradesh
యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి
ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు...
By Boiena Rajesh 2026-03-23 04:22:43 0 122
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com