గంజాయి డ్రగ్స్ పై హోటల్ , షాప్ లో ఎస్సై తనిఖీలు

0
98

చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.. ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల రక్షణ డ్రగ్స్ నిర్మూలన సందర్భంగా గంజాయి సరఫరా నిలువలు అమ్మకాలపై పూర్తిస్థాయిలోనిగా ఉంచి ప్రజా రవాణా వాహనాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని చిలుకూరి ఎస్సై తెలిపారు. అలాగే చిలుకూరు పరిధిలో ఉన్న హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించి పదార్థాలు లాంటివి ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Search
Categories
Read More
Madhya Pradesh
MP High Court Delivers Landmark Bhojshala Verdict
Today, May 15, 2026, the Indore Bench of the Madhya Pradesh High Court is scheduled to deliver...
By Dunna Jessicaruth 2026-05-15 05:12:04 0 43
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 70
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 62
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 120
Andhra Pradesh
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-21 11:54:00 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com