వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)

0
126

 

 

 

హైదరాబాద్ :  కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో మృత్యుంజయ వేసిన ఒక కార్టూన్ చిత్రం వైరల్ అవుతోంది.

 

ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 

2 సంవత్సరాలు అంటూ.. 

0 సంక్షేమం అని చూపిస్తూ, 

2 లక్షల ఉద్యోగాలేవీ, 

6 గ్యారంటీలు ఎక్కడ. 

అనే ప్రశ్నను 2026 ఈ కార్టూన్ వ్యంగ్యంగా లేవనెత్తుతోంది. 

 

ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ చిత్రం నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.

#sidhumaroju   

Search
Categories
Read More
Telangana
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
By Sidhu Maroju 2026-03-17 07:25:04 0 125
Andhra Pradesh
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-23 04:46:03 0 98
Andhra Pradesh
Chintakrindi Sai Jyothi: టెక్నాలజీతో వైకల్యాన్ని జయించిన రచయిత్రి... ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్.
దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో...
By Pagadala Venkateswar 2026-01-17 11:26:42 0 223
Andhra Pradesh
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
By Kothuru Murali 2025-12-29 13:20:02 0 133
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 118
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com