వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)
Posted 2026-01-02 06:42:23
0
188
హైదరాబాద్ : కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో మృత్యుంజయ వేసిన ఒక కార్టూన్ చిత్రం వైరల్ అవుతోంది.
ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
2 సంవత్సరాలు అంటూ..
0 సంక్షేమం అని చూపిస్తూ,
2 లక్షల ఉద్యోగాలేవీ,
6 గ్యారంటీలు ఎక్కడ.
అనే ప్రశ్నను 2026 ఈ కార్టూన్ వ్యంగ్యంగా లేవనెత్తుతోంది.
ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ చిత్రం నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్
సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును...
అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్...
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
భార్యను హత్య చేసిన భర్త... ?
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్...
పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...